ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను వివరిస్తూ శ్రీ రత్నంగారు ఆరోగ్యగీత వ్రాశారు. ఆరోగ్యం మీద అవగాహన, చైతన్యం కలిగించటం ఆ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పాఠశాల విద్యార్థులు పునశ్చరణ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఆ పుస్తకాన్నే కాస్త మార్పులతో 115 పద్యాలకు కుదించి " ఆరోగ్య శతకం" గా అందించారు.
0 comments:
Post a Comment