ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ?
ఆరోగ్యంగా ఉండటమంటే రోగాలు రాకుండా ఉండటమేనా ?
వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ? వాటి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి?
ప్రజారోగ్యం మీద తెలుగులో చాలా పుస్తకాలు వచన రూపంలో వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవరూ పద్యాలతో పుస్తకం వ్రాయలేదు. శ్రీ రత్నం గారు ప్రజారోగ్యం మీద తెలుగులో 704 తేటగీతి పద్యాలతో "ఆరోగ్యగీత" అనే పుస్తకం వ్రాశారు. తెలుగులో ఇది మొదటి ప్రయత్నం.
ఈ విషయాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కుడా గుర్తించి ధృవపత్రం అందజేయటం జరిగింది.
0 comments:
Post a Comment